17.7 C
Hyderabad
Monday, November 17, 2025
హోమ్తెలంగాణఅమ్మవారికి దర్శించుకున్న భక్త జనులు

అమ్మవారికి దర్శించుకున్న భక్త జనులు

అమ్మవారికి దర్శించుకున్న భక్త జనులు

హుస్నాబాద్ యదార్థవాది

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణమంతా భక్తజనులతో కిక్కిరిసిపోయింది,భక్తులు అమ్మవారికి ఓడి బియ్యం కుంకుమభిషేకం పట్నాలు బోనాలముక్కలతో శివశక్తులు అమ్మవారి పూలకాలతో అమ్మవారి ఆలయం ప్రాంగణం మారు మ్రోగింది అమ్మవారికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తమ కోరికలు తీర్చాలని పాలు పూలు పండ్లు నిమ్మ దండలు సమర్పించి భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో అర్చకులు పరమేశ్వర శర్మ ఆలయ సిబ్బంది రమేష్, కుమార్, హనుమంతు,రవి, భక్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్