33.6 C
Hyderabad
Friday, May 16, 2025
హోమ్తెలంగాణఆరోగ్యమే మహాభాగ్యం అందరూ యోగ చేయండి 

ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ యోగ చేయండి 

ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ యోగ చేయండి 

వెల్దుర్తి /మాసాయిపేట, యదార్థవాది, డిసెంబర్ 13:

అందరికీ యోగా విద్య అందించాలని బాబా రాందేవ్ గురూజీ లక్ష్యంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలోని పతాంజలి యోగ సమితి ని ఏర్పాటు చేశామని శుక్రవారం నాడు వెల్దుర్తి మండల కేంద్రానికి మహిళా అధ్యక్షురాలు ముక్తాబాయ్ ఆధ్వర్యయానా యోగ కార్యక్రమం లో యోగా గురుజి మెదక్ జిల్లా శివంపేట మండలం పిలుట్ల గ్రామానికి చెందిన బాసంపల్లి సురేందర్ గౌడ్ వచ్చినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెస్ ఫ్యాక్టరీలో చార్జి మెన్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సురేందర్ గౌడ్ పతాంజలి యోగ ఫిర్ భారతస్థాభిమన్ యోగా శిక్షక్ బాబా రాందేవ్ గురూజీ స్థాపించిన సంస్థలు శిక్షణ పొంది హరిద్వార్లో శిక్షణ పూర్తి చేసుకొని సంగారెడ్డి జిల్లాకు చెందిన నారాయణ గురుజి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉచితంగా యోగా శిక్షణలో ఇస్తున్నామని తన తల్లిదండ్రులు చిన్నతనంలోనే అనారోగ్యంతో చనిపోయారని అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడ దాని సంకల్పంతో యోగా శిక్షణ పొందాలని ఐదు సంవత్సరాల పాటు శిక్షణ పొందిన ఆయన ప్రస్తుతం యోగా గురుజిగా జిల్లా వ్యాప్తంగా ఉచిత యోగ శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని అందరు యోగ చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని యోగ అందరికీ అలవాటుగా మారితే ఆరోగ్యవంతమైన సమాజం అవుతుందని అందరికీ అభిప్రాయం చేస్తూ చక్కని ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు యోగా చేయడంలో ఒత్తిడి నుండి దూరం కావడానికి యోగ సాధన ఫలిస్తుందని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు రసాయనిక క్రిమిఖారా సంహార నీకి సంబంధించినటువంటి భోజనం చేయడం వల్లనే చిన్నతరం పెద్దతరం లేకుండా గుండెపోటు రక్తపోటు క్యాన్సర్ పక్షవాతం ఇలాంటి అనారోగ్య రోగాల పాలు కాకుండా మన మన శరీర దురత్వాన్ని కాపాడుకునే వారిని అవుతామని ఆయన తెలియజేశారు 150 మంది విద్యార్థులకు వెల్దుర్తిలో యోగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు శిక్షణలు ప్రస్తుతం ఇస్తున్నామని ఆయన తెలియజేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్