భవన ఏసీపీ, సర్కిల్ నూతన నిర్మాణనికి శంకుస్థాపన చేసిన: మంత్రులు
సిద్దిపేట యదార్థవాది
సిద్ధిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ లో ఏసీపీ, గౌరారంలో సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు .. అనంతరం ఫ్లడ్ లైట్లను ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సిద్ధిపేట పోలీసు కమిషనర్ శ్వేత, అడిషనల్ డీసీపీ మహేందర్, పోలీసు శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..