ఓటు హక్కును వినియోగించుకున్న. కలెక్టర్
మెదక్ జిల్లా యదార్థవాది ప్రతినిది
హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండా ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ నంబర్ 211 లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లాలో అత్యధిక శాతం నమోదు కావాలని అన్నారు.