17.7 C
Hyderabad
Sunday, January 26, 2025
హోమ్తెలంగాణకాంగ్రెస్ ఐదు గ్యారంటీలను నమ్మిన రైతుల గోసి ఊసిపోయింది: మంత్రి హరీశ్ 

కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను నమ్మిన రైతుల గోసి ఊసిపోయింది: మంత్రి హరీశ్ 

కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను నమ్మిన రైతుల గోసి ఊసిపోయింది: మంత్రి హరీశ్ 

నారాయణ ఖేడ్‌ యదార్థవాది ప్రతినిది

నారాయణ ఖేడ్‌లో బీఆర్ఎస్ అభ్యర్ధి భూపాల్ రెడ్డితో కలిసి భారీ రోడ్ షోలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో భూపాల్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారని ర్యాలీకి స్వచ్ఛందంగా వచ్చిన జనాలను చూసి కాంగ్రెస్ గుండెలు జారిపోయి ఉంటాయని ఈ 30వ తేదీ పోలింగ్ ఎలా ఉంటుందో ఇప్పటికే అర్ధం అయిపోతుంది కనీసం 50 వేల ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయిందని కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను నమ్మిన రైతుల గోసి ఊసిపోయింది ఖర్గే వచ్చి తెలంగాణ రాష్ట్రం మేం పెట్టిన భిక్ష అన్నడు. మరి దేశానికి స్వాతంత్ర్యం కూడా బ్రిటీష్ వాళ్లు పెట్టిన భిక్షనా?  సొంత రాష్ట్రంలో నీళ్లు రోడ్లు లేని ఖర్గే ఇక్కడికి వచ్చి  నీతులు చెప్తున్నడని కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించిన తర్వాత రాహుల్ గాంధీ జాడ లేడు ప్రియాంకా గాంధీ పత్తా లేదు రైతు బంధు మొదట 8 వేలు ఇచ్చి తర్వాత 10 వేలు చేసి ఇప్పుడు 16 వేలు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిండు కాంగ్రెస్ వస్తే రైతు బంధు పోతది కరెంట్ పోతది హస్తానికి ఓటేసి కర్ణాటక వాళ్లలాగా ఆగం అయిదామా?కేసీఆర్ గెలిస్తే 2 వేల పింఛను 5 వేలు అయితది. సన్న సోనామసూరి బియ్యం వస్తయి రిస్క్ వద్దనుకుంటే కారుకే ఓటు వేయాలనీ అన్నారు. మళ్లీ బీ అర్ ఎస్ ప్రభుత్వం రావడం పక్కా కెసిఆర్ ముచ్చటగా మరోసారి సీఎం కాబోతున్నారు అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్