27.7 C
Hyderabad
Friday, February 7, 2025
హోమ్తెలంగాణకొండపాక ఎంపీపీ కి వినతి పత్రం అందజేత..

కొండపాక ఎంపీపీ కి వినతి పత్రం అందజేత..

కొండపాక ఎంపీపీ కి వినతి పత్రం అందజేత..

యదార్థవాది న్యూస్ కొండపాక జులై 15

పంచాయితీ సిబ్బంది మూకుమ్మడిగా గత పది రోజలుగా సమ్మె చేస్తున్నా విషయం తెలిసిందే , తమ డిమాండ్ల ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, పరిష్కరించె దిశగా సహాయం కావాలని కోరుతూ శనివారం స్థానిక ఎంపీపీ సుగుణ ను తన నివాసంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సుగుణ మాట్లాడుతూ త్వరలోనే కార్మికుల డిమాండ్ల పరిష్కార మార్గాలను మంత్రి హరీశ్, ముఖ్య మంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని, సాధ్యమంతవరకు సమస్యల పరిష్కారానికి పాటు పడతానని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పంచాయితి కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్