28.2 C
Hyderabad
Wednesday, June 18, 2025
హోమ్తెలంగాణఘనంగా పందిల్లలో పున ప్రతిష్టాపన మహోత్సవాలు

ఘనంగా పందిల్లలో పున ప్రతిష్టాపన మహోత్సవాలు

ఘనంగా పందిల్లలో పున ప్రతిష్టాపన మహోత్సవాలు

యదార్థ వాది ప్రతినిధి హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామంలో శ్రీ మహా లింగేశ్వర స్వామి పునః ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా సాగాయి. ఎమ్మెల్యే విడుదల సతీష్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే గుడి నిర్మాణానికి తనవంతుగా 2లక్షల86వేల రూపాయల విలువగల ఇనుము, సలాక ,సిమెంట్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని ఆ పరమేశ్వరుని అనుగ్రహం తో
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల కు,ఎప్పుడు ఉండాలని పాడి పంటల తో సుఖసంతోషాలతో పిల్ల పాపలతో నిండు నూరేళ్లు జీవించాలన్నారు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంపీపీ మాజీ ఎంపీపీ ఎంపీటీసీ,వార్డు మెంబర్లు,అర్చకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్