18.2 C
Hyderabad
Saturday, December 13, 2025
హోమ్తెలంగాణఘనంగా మల్లన్న జాతర వేడుకలు

ఘనంగా మల్లన్న జాతర వేడుకలు

ఘనంగా మల్లన్న జాతర వేడుకలు

నిజామాబాద్ రూరల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో దమ్మన్నపేట్ గ్రామంలో మల్లన్న జాతర యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం వారు ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకొని మల్లన్న గుడికి డప్పు వాయిద్యాలతో చేరుకున్నారు. మల్లన్న కి పూజలు నిర్వహించారు. పూలమాలలు వేసి నైవేద్యాలు అన్నప్రసాదాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దమన్న పేట గ్రామ ప్రజలు భక్తులు యాదవ సంఘం సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్