ఘన సన్మానం
యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్
ఆలూరు మండలం దేగాం గ్రామంలో గల ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో గ్రామ విద్యాభివృద్ది కమిటీ ఆద్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టారు రంగులు వెయించడం, నీటి వసతికి వాటర్ ట్యాంకులు ఎర్పాటు, మినరల్ వాటర్ ప్లంట్, టాయిలెట్స్ నిర్మించడం, పాఠశాలలకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చి, విధ్యాభివృద్ధికి తొడ్పడుతున్న గ్రామ విద్యాభివృద్ధి కమిటీ సభ్యులను, స్థానిక నాయకులు ఉప సర్పంచ్ సరోజా గంగారెడ్డి, మాజీ సర్పంచ్ బియంక్ గనేష్, మాజి సోసైటి ఛైర్మెన్ ముత్యం రెడ్డి, భోజన్న, ఆంజనెయులు, నాగ రత్నమ్, పెద్ద సాయన్న, జెల్లా రాజు, ముత్తెన్న, చాకలి దేవన్న, గంగ మల్లు, భోజన్న, యెల్లయ్య లను ఎంఈఓ రాజగంగారం, చేతుల మీదుగా ఘానంగ సన్మానించారు. ఈ కార్యక్రమములో పాఠశాలల ఉపధ్యాయులు ఇందుమతి, అనురాద, శ్రీనివాస్, శ్రీధర్, సుమతి, రాజేశ్వర్, నరెందర్, విమల, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.