జనంలోకి పార్టీ అధినేత : కేసీఆర్
బారి సభలతో తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న: చంద్రశేఖర రావు..
ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. అక్టోబర్ 15 ఆదివారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి బహిరంగ సభ హుస్నాబాద్ తో ప్రారంభం..
మొదటి విడతలో
15 న హుస్నాబాద్
16 న జనగాం, భువనగిరి
17 న సిరిసిల్ల, సిద్ధిపేట
18 న జడ్చర్ల, మేడ్చల్
రెండవ విడతలో
26 న అచ్చంపేట, నాగర్కర్నూల్, మునుగోడు
27 న పాలేరు, స్టేషన్ఘనపూర్
29 న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
30 న జుక్కల్, బాన్సువాడ, నారాయణ ఖేడ్
31 న హుజుర్ నగర్, మిర్యాలగూడ దేవరకొండ
నవంబర్ 1 న సత్తుపల్లి, ఇల్లందు
2 న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి
3 న ముధోల్(భైన్స),ఆర్మూర్, కోరుట్ల
5 న కొత్తగూడెం, ఖమ్మం
6 న గద్వాల్, మక్తల్, నారాయణపేట్
7 న చెన్నూర్,మంథని, పెద్దపల్లి
8 న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి
నవంబర్ 9 న ఉదయం గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేసి మధ్యాహ్నం కామారెడ్డి లో నామినేషన్ ధాఖలు చేస్తారు. అనంతరం కామారెడ్డి బహిరంగసభలో పాల్గొంటారని తెలుస్తోంది…