డిఐజి కి అభినందనలు ..
సిద్దిపేట: 5 జనవరి
నూతన డిఐజిగా గురువారం కె. రమేష్ నాయుడు కరీంనగర్ కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు..సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు… ఈ సందర్భంగా నూతన డిఐజి జిల్లా భౌగోళిక పరిస్థితులు శాంతిభద్రతల గురించి సిపి శ్వేత ను అడిగి తెలుసుకున్నారు.







