33.6 C
Hyderabad
Friday, May 16, 2025
హోమ్తెలంగాణఢిల్లీలో నిర్మించే అమృతవాటికకు మట్టి సేకరణ

ఢిల్లీలో నిర్మించే అమృతవాటికకు మట్టి సేకరణ

ఢిల్లీలో నిర్మించే అమృతవాటికకు మట్టి సేకరణ

మా వంతుగా అమృతవాటికకు మట్టి

కొండపాక యదార్థవాది

దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని గౌరవించుకునేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో అమృతవాటికను నిర్మిస్తున్నారు మోడీ పిలుపు మేరకు మేరీ మాటి మేరా దేశ్ కార్యక్రమంలో ఉమ్మడి కొండపాక మండల అధ్యక్షులు మన్నెం శశిధర్ రెడ్డి ఆదివారం కుకునూరు పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇల్లు ఇల్లు తిరిగి కలశంలో పవిత్ర మట్టిని, బియ్యాన్ని సేకరించినవాటిని కుకునూరు పల్లి మండల కేంద్రంలోని రామాలయంలో, అలాగే కొండపాక మండలంలోని వివిధ గ్రామాలలోని ఇల్లు ఇల్లు తిరుగుతూ సేకరించిన పవిత్ర మట్టిని ,బియ్యాన్ని దుద్దేడ స్వయంభూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఇలా సేకరించిన పవిత్ర మట్టిని, బియ్యాన్ని ఢిల్లీలో ఉన్న జాతీయ యుద్ధస్మారక స్తూపం పక్కనే అమృత వాటిక పేరుతో ప్రత్యేక స్తూపాన్ని కేంద్ర ప్రభుత్వంనిర్మించే దానిలో కలుపుతామన్నారు, ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కు ప్రతీకగా ఈ అమృతవాటిక నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మిట్టదొడ్డి మురళి మోహన్ రావ్, పిస్క రవీందర్, మాధాడి నర్సింహ రెడ్డి,కాయిత బలనార్సు, బొడపట్ల కొండయ్య, వడ్లకొంద శ్రీనివాస్,ఉమ్మడి కొండపాక మండల ఇంచార్జ్ కుడిక్యాల రాములు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గడ్డమీది రామస్వామి, ఉమ్మడి కొండపాక మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు గౌరారం కృష్ణ, ఉపాధ్యక్షులు ఆరేపల్లి లింగం, కోశాధికారి శ్రీహరి, కార్యవర్గ సభ్యులు దాసరి స్వామి, నాయకులు పండరి హరీష్ రావు,తిరుపతి పాండు, వునుగురి సురేష్,స్వామి యాదవ్, బూర్గుల రమేష్,మహేందర్, పాండరి, అరుకదాల కరుణాకర్, బిక్షపతి, వివిధ గ్రామాల్లోని ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్