29.2 C
Hyderabad
Sunday, January 26, 2025
హోమ్జాతీయఢిల్లీ ప్రజలకు సీఎం శుభవార్త...

ఢిల్లీ ప్రజలకు సీఎం శుభవార్త…

ఢిల్లీ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2022 మే వరకు ఉచిత రేషన్ పథకాన్ని పొడగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సామాన్య ప్రజానీకం కనీసం రెండు పూటలా తిండి దొరకని పరిస్థితి ఉందని, పేద ప్రజలకు ఉచిత రేషన్ సరఫరా పథకాన్ని మరో ఆరు నెలలు తొలగించాలని ప్రధాని మోదీ నీ కోరారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్