
తల్లి పాడె మోసిన మోదీ..
గుజరాత్ 30 డిసంబర్
గాంధీనగర్ లో ప్రధాని మోదీ తల్లి హీరా బేన్ అంతిమయాత్ర ప్రారంభమైంది. హీరాబెన్ పార్థీవదేహానికి నివాళి అర్పించిన ప్రధాని మోదీ.. అంత్యక్రియల్లో తల్లి పాడె మోశారు. కాసేపట్లో హీరాబెన్ మోదీ అంత్యక్రియలు పూర్తి కానున్నాయి..