28.2 C
Hyderabad
Tuesday, April 22, 2025
హోమ్తెలంగాణదేవులపల్లి రమేశ్ కు సాహిత్య పురస్కారం

దేవులపల్లి రమేశ్ కు సాహిత్య పురస్కారం

దేవులపల్లి రమేశ్ కు సాహిత్య పురస్కారం

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కణిక సాహిత్య సామాజిక సేవ విద్యారంగ వేదిక  హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సాహిత్య సేవలు అందిస్తున్నందుకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం చెందిన  కవి దేవులపల్లి రమేశ్ కు కణిక కుటుంబ ఆత్మీయ కలయిక చెత్త బండి పుస్తక ఆవిష్కరణ సభలో సాహిత్య పురస్కారం లభించింది. కణిక అధ్యక్షురాలు రమదేవి కులకర్ణి మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్  ఏనుగు నరసింహారెడ్డి డా. నాగేశ్వర శంకరం నేటి నిజం పత్రిక సంపాదకులు  బైసా దేవదాస్ ఐనం పూడి శ్రీ లక్ష్మి సేనధీపతి జయలక్ష్మి రవీంద్ర భారతి హైదరాబాదులో కవి దేవులపల్లి రమేశ్ ను సన్మానం చేసి అభినందించారు. దేవులపల్లి రమేశ్ మాట్లాడుతూ నా సేవను గుర్తించి  నాకు సాహిత్య పురస్కారం లభించినందుకు చాలా ఆనందంగా ఉందని సాహిత్య పురస్కారం లభించినందుకు  కుటుంబ సభ్యులు కవులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం కాక ఇతర రాష్ట్రాలను వచ్చినటువంటి కవులు కళాకారులుతదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్