26.2 C
Hyderabad
Thursday, May 29, 2025
హోమ్జాతీయదేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు...

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు…

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగిన 29 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దాద్రా నగర్ హవేలీ , మండి , ఖాండ్వా లోకసభ స్థానాలకు తాజాగా ఉప ఎన్నికలు జరుగగా అస్సాంలో 5, బెంగాల్లో నాలుగు, మధ్యప్రదేశ్లో 3, మేఘాలయాలో 3, హిమాచల్ ప్రదేశ్ లో మూడు, బీహార్లో రెండు , కర్ణాటకలో 2 , రాజస్థాన్లో 2 అసెంబ్లీ స్థానాల్లో బై ఎలక్షన్ జరిగింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, మిజోరం లలో ఒక్క స్థానానికి ఉప ఎన్నిక జరిగింది

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్