పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రం లో లాక్డౌన్ నవంబర్ 15 దాకా పొడగించారు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కాగా థియేటర్లలో 100% ఆక్యుపెన్సీ కి అవకాశం ఇచ్చింది ది దుకాణాలు మూసి వేయాలని ఆదేశించింది అయితే కేరళ కి వెళ్లే బస్సులు మినహా మిగతా బస్సులు 100% సీటింగ్ కి అనుమతిచ్చింది. నవంబర్ 1 నుండి 1 నుండి 8 తరగతుల వరకూ క్లాసులు ప్రారంభం కానున్నాయి.