నియోజకవర్గాన్ని చల్లగా చూడమ్మా.
చేగుంట యదార్థవాది
మహంకాళి అమ్మవారి జాతర ఉత్సవాలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. ఆదివారం చేగుంట మండలం వడియారం గ్రామంలో మహంకాళి అమ్మవారి దర్శించుకుని అయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ ప్రజలను అమ్మవారు సుఖసంతోషాలతో చల్లగా చూడాలని కోరుకుందాం.. దుబ్బాక నియోజకవర్గం అన్ని విధానం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని, బీఆర్ఎస్, బీజేపి పార్టీలు రెండు ఒకటే అని అన్నారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ యువజన అద్యక్షులు సాయికుమార్ గౌడ్, చెగుంట మండల అద్యక్షులు వడ్ల నవీన్, కుమార్, ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్ ,జనరల్ సెక్రటరీ అన్నం ఆంజనేయులు, కాసమైన మహేష్ మోజామిల్,sc సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు సోషల్ మీడియా మోహన్ నాయక్ ఫిషర్ మన్ సోమ వెంకట్ సీనియర్ నాయకులు బాల్ రెడ్డి కొండి శ్రీనివాస్ చౌదరి శ్రీనివాస్ అనీల్ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు..