30.1 C
Hyderabad
Sunday, August 2, 2026
హోమ్తెలంగాణనైజాం కాలాన్ని గుర్తుచేస్తున్న కెసిఆర్... తరుణ్ చుగ్.

నైజాం కాలాన్ని గుర్తుచేస్తున్న కెసిఆర్… తరుణ్ చుగ్.

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ పాల్గొన్నారు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ మేనిఫెస్టో ఆయన విడుదల చేశారు అందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిస్తామని హుజరాబాద్ లో విద్యావ్యవస్థ వ్యాప్తికి అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు కెసిఆర్ పాలన నైజాం కాలాన్ని గుర్తు చేసిందని అన్నారు గెలిపించి కెసిఆర్ సహకారాన్ని అందించాలని కోరారు మాట్లాడారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్