30.2 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్తెలంగాణపదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతోంది: పోలీస్ కమీషనర్

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతోంది: పోలీస్ కమీషనర్

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతోంది: పోలీస్ కమీషనర్

యదార్థవాది ప్రతినిధి రామగుండం

పోలీస్ కమిషనరేట్ పరిధి ఆర్మేడ్ రిజర్వ్ విభాగం నందు పని చేస్తూ పదోన్నతులు పొందిన 68 మంది పోలిస్ సిబ్బందిని పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి (డిఐజి) రామగుండం పోలీస్ కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పోలీసులు నిరంతరం శ్రమిస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ద లేకుండా ఉంటారని వయస్సు పైబడిన అనంతరం ఆ వ్యాధి భాధలు తెలుస్తాయని సమయం దొరికినప్పుడల్లా యోగ వాకింగ్ రన్నింగ్ చేస్తూ ఆరోగ్య పరిరక్షణ కోసం పాటుపడాలని తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు సాధించవచ్చని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మోహన్ ఏ ఆర్ ఏ సి పి సుందర్ రావు ఆరైలు మధుకర్ శ్రీధర్ విష్ణు ప్రసాద్ రామగుండం కమిషనరేట్ పోలిస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచ లింగం ఆర్ఎస్ఐ లు రాజేష్ ప్రవీణ్ అనిల్ విశ్వజా పోలిస్ సిబ్బది పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్