27.7 C
Hyderabad
Tuesday, February 11, 2025
హోమ్తెలంగాణప్రజాభవన్ లో ప్రజా దర్బార్.

ప్రజాభవన్ లో ప్రజా దర్బార్.

ప్రజాభవన్ లో ప్రజా దర్బార్.

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి 

తెలంగాణ రాష్ట్రంలో ముందుగా అనుకున్నట్లే గడీల పాలన అంతం అయిందని చెప్పుకోవచ్చు..

ప్రతి శుక్రవారం ప్రచార దర్బార్ నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ఆహ్వానించారు..

అందుకు అనుగుణంగా నేడు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ కు తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజా భవన్ కు భారీగా తరలివచ్చిన ప్రజలు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్