ప్రతి గ్రామంలో కంటి వెలుగు
యదార్థవాది ప్రతినిధి సంగారెడ్డి
కల్హేర్ మండలంలో అలీ ఖాన్ పల్లి గ్రామపంచాయతీలో కంటి వెలుగు ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భూపాల్ రెడ్డి.. వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న కంటి పరీక్ష విధానాన్ని పరిశీలించి, కంటి పరీక్ష చేసుకున్న వారికి అద్దాలను అందించారు.. గ్రామంలో సిసి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు డాక్టర్ అలీ, ఆత్మ కమిటీ చైర్మన్ రమా రమావత్ రామ్ సింగ్, కృష్ణ పూర్ సర్పంచ్ కృష్ణారెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
