బీచ్ వద్ద ఇంత నిర్లక్ష్యమా.!
దుర్వాసన, ముర్కినిటి అరికట్టేవరెలేరా..
సాధారణ పౌరులు సేద తీరాలని బీచ్ కు వస్తే అధికారుల నిర్లక్షం..
విశాఖపట్టణం యదార్థవాది ప్రతినిది
ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లాసాని కానీ వస్టే..
రోగాలను కొని తెచ్చుకోడమే అవుతుంది.. ఇందుకు నిదర్శనం మన అర్ కే బీచ్ వద్ద కనిపిస్తోంది..
ఆదివారం ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ పైనల్ మ్యాచ్ చూడటానికి ఎల్ఇడి అర్ కే బీచ్ లో ఎర్పాటు చేయడంతో వేలాది మంది క్రికెట్ అభిమానులు, సందర్శికులు చిన్న పిల్లలతో వచ్చారు.
బీచ్ వద్ద మురికినీరు రావడం దుర్వాసనతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ అదికారులు పట్టించు కోవలని ఇక్కడికి వచ్చినా సందర్శికులు అంటున్నారు..