మతాలకతీతంగా క్రిస్మస్ వేడుకలు.
మెదక్ యదార్థవాది ప్రతినిధి
మెదక్ ప్రధాన తపాలా కార్యాలయంలో మంగళవారం మతాలకతీతంగా క్రిస్మస్ కేక్ కట్ చేసిన తపాలా శాఖ ఉద్యోగులు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ ఏసు ప్రభువు అహింస శాంతి సమసమాజ స్థాపన కొరకు చూపిన మార్గం అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీహరి అడిషనల్ సూపరింటెండెంట్ పోస్టల్ సిబ్బంది నరేష్ మానస తదితరులు పాల్గొన్నారు.