
శృంగేరి శంకరమఠంలో రజతోత్సవలు..
సిద్దిపేట: 2 జనవరి
సిద్దిపేట శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలో జనవరి 9న 25 సంవత్సరాల రజతోత్సవం కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు జరిగే శ్రీ కృష్ణ యజుర్వేద స్వాహాకార సప్తాహం సోమవారం శృంగేరి వేద పాఠాశాలలో తొలి రోజు పూజ కార్యక్రమంలో పాల్గొని గణపతి పూజ, పుణ్యావాచనం స్వామి వారికీ నిర్వహించిన స్థానిక మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు మంత్రి ఆశీర్వదించారు.