రసవత్తరమైన పోరు రేపే: T20 వరల్డ్ కప్ భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్

293

రసవత్తరమైన పోరు రేపే: T20 వరల్డ్ కప్ భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నక్రికెట్ అభిమానులకు 28 నెలల తరువాత దుబాయ్ వేదికగా T20 వరల్డ్ కప్ భారత్ పాకిస్తాన్ రేపు జరగనుంది. భారత్ పాకిస్తాన్ క్రికెట్ అంటేనే ఒక విధమైన ఉత్కంఠ, ఇప్పటివరకు 59 టెస్ట్ మ్యాచ్ జరగగా భారత్ 9 మ్యాచ్ గెలిచింది పాకిస్తాన్ 12 మ్యాచ్ గెలిచింది మిగిలిన 38 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. 132 వన్డే మ్యాచ్ లు జరిగినవి భారత్ 55 మ్యాచ్ లు గెలిచింది. పాకిస్తాన్ 73 మ్యాచ్ లు గెలిచింది. టి20 8 మ్యాచ్ లు జరగగా భారత్ 6 మ్యాచ్ లు గెలిచింది. పాకిస్తాన్ 1 మ్యాచ్ గెలిచింది. 1 మ్యాచ్ టై గా ముగిసింది. అసలు సిసలు మ్యాచ్ కు తయారైన భారత జట్టు ఇలా ఉంది క్యాప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రేయాష్ అయ్యార్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్,కే ఎల్ రావుల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, జస్ ప్రీత్ బూమ్రా, మొహమ్మద్ షమీ, రాహుల్ చాహర్, శార్థుల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి పాల్గొంటున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి