33.2 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ఆంధ్రప్రదేశ్రాజన్నను దర్శించుకున్న: మాజీ డీజీపీ

రాజన్నను దర్శించుకున్న: మాజీ డీజీపీ

రాజన్నను దర్శించుకున్న: మాజీ డీజీపీ

వేములవాడ: యదార్థవాది ప్రతినిది

రాజరాజేశ్వర స్వామి దర్శనానికై కుటుంబ సమేతంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిజిపి దినేష్ రెడ్డి..ఏ ఈ ఓ ప్రతాప నవీన్ శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం, స్వామి వారి చిత్రపటాన్నీ అందించారు. వీరితోపాటు స్థానిక డిఎస్పీ నాగేంద్ర చారి, సిఐ వెంకటేష్ ఎసై వెంకట్రాజం ఉన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్