
రాజన్న ఏర్పాట్లు పై..
వేములవాడ 30 డిసంబర్
వేములవాడ రాజన్న సన్నిదిలో ఫిబ్రవరి 17వ నుండి 19 వరకు మహా శివరాత్రి జాతర జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్ల పై రాజన్న ఆలయంలో దేవాదాయ, పోలిస్, వివిధశాఖల అధికారులతో కలెక్టర్ అనురాగ్ జయంతి సమావేశం నిర్వహించారు. ఇసామావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఆలయ కార్యిర్వహణాధికారి కృష్ణ ప్రసాద్ రాష్టం నుండే కాక ఇతర రాష్టాల నుండి పెద్దేతున జాతరకు వచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యం తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచారు.