29.2 C
Hyderabad
Sunday, January 26, 2025
హోమ్తెలంగాణరామన్న రాజ్యం వస్తేనే అందరి కి సంక్షేమ ఫలాలు.. వైఎస్ షర్మిల...

రామన్న రాజ్యం వస్తేనే అందరి కి సంక్షేమ ఫలాలు.. వైఎస్ షర్మిల…

తెలంగాణలో లో రాజన్న పాలన వస్తేనే అందరి బ్రతుకులు బాగుపడతాయని వైయస్సార్ టి పి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దేవరకొండ నియోజకవర్గం లో పాదయాత్ర చేస్తున్న ఆమె రాష్ట్రంలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీయడమే తన లక్ష్యం అన్నారు. వైఎస్ హయాంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోలేదని గుర్తు చేశారు. కెసిఆర్ కు బుల్లెట్ ప్రూఫ్ ఇండ్లు పేదలకు మట్టి ఇండ్ల అని ప్రశ్నించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్