30.2 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో 53 బార్లకు వేలం

రాష్ట్రంలో 53 బార్లకు వేలం

రాష్ట్రంలో 53 బార్లకు వేలం

అమరావతి, యదార్థవాది ప్రతినిధి:

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్‌శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది.

 నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ.

 ఈ నెల 22వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు.

23న దరఖాస్తులను పరిశీలిస్తారు… 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ వేలం నిర్వహిస్తారు.

 ఎంపికైన వారికి అదే రోజు అధికారులు లైసెన్సులు జారీ చేయనున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్