రాష్ట్ర అడ్వకేట్ జనరల్, హైకోర్టు జడ్జి లను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఇంచార్జ్ కలెక్టర్, పోలీస్ కమీషనర్
కరీంనగర్ యదార్థవాది
రాష్ట్ర అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ హైకోర్టు జడ్జి నవీన్ రావు లను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు లు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికి జ్ఞాపిక అందజేశారు. హైకోర్టు జడ్జి నవీన్ రావు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.