30.2 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్తెలంగాణరేషన్ షాపుల్లో మోధి చిత్రపటం

రేషన్ షాపుల్లో మోధి చిత్రపటం

రేషన్ షాపుల్లో మోధి చిత్రపటం

యదార్థవాది ప్రతినిధి బైంసా

భైంసా పట్టణంలో బీజేపీ శాఖ అద్వర్యంలో ఆయా రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అద్యక్ష్యురాలు డాక్టర్.పడగంటి.రమాదేవి పాల్గొన్నారు.ఈ సంద్భంగా అమే మాట్లాడుతూ రేషన్లో కేంద్రప్రభుత్వం వాటా ఎక్కువ వున్నందున దుకాణంలో మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్