30.2 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్తెలంగాణవార్డు ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

వార్డు ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

వార్డు ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కంటి సమస్యలు తొలగించాలని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం సిద్దిపేట మున్సిపల్ పరిధిలో 8వ వార్డు కౌన్సిలర్ వారాల కవిత సురేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ అందత్వ రహిత తెలంగాణ ద్యేయoగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఇట్టి కార్యక్రమాన్ని మన గల్లీలో నిర్వహించడం శుభదాయకమని ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఇట్టి అవకాశాన్ని 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రజలు పాల్గొన్నారు..

 

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్