31.2 C
Hyderabad
Sunday, January 26, 2025
హోమ్తెలంగాణవిద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 40 ప్రయోగాల్ని తయారు చేసి ప్రదర్శించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. భగవంతయ్య మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పతాన్ని, వైఖరిని కలిగి ఉండాలని ప్రశ్నించడం పరిశీలించడం ప్రయోగాల ద్వారా పరీక్షించడం విశ్లేషించడం అనే ప్రక్రియలను అలవర్చుకోవాలని అన్నారు నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలు సవాళ్లకు పరిష్కారాలు కనుక్కునేందుకు శాస్త్రీయ విధానములో ఆలోచించి పరిష్కరించాలని సూచించారు ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, చంద్రశేఖర్ తిరుపతి రెడ్డి భూపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి రమాదేవి శంకరవ్వ శ్రీనివాస్ గౌడ్ ఆంజనేయులు అంజిరెడ్డి డి మల్లయ్య ప్రభాకర్ సందీప్ కౌసర్ సుల్తానా శ్రీనివాస్సం ధ్యారాణి కరుణా దేవి బాల లక్ష్మి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్