30.2 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్తెలంగాణశివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులు

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులు

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులు

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

మహా శివరాత్రి సందర్భంగా ఆర్మూర్ నుండి వేములవాడ కు జాతర స్పెషల్ క్యాంపును శుక్రవారం ప్రారంభించిన ఆర్మూర్ డిపో మేనేజర్ కవిత, ఆర్మూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు.. ఈ సందర్భంగా మేనేజర్ కవిత మాట్లాడుతూ గత సంవత్సరం శివరాత్రి జాతరకు 80 బస్సులు నడిపామని, ఈ సంవత్సరం మహా శివరాత్రికి ఆర్మూర్ నుండి వేములవాడకు 130 నుండి 150 బస్సులను నడపాలని లక్షంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట రోడ్డు రవాణసంస్థలో అనుభవగ్యులైన డ్రైవర్ల ఉంటారని, నిర్ణీత వేగంతో బస్సుల నడుపుతూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని, అందువల్ల సురక్షితంగా వారి గమ్యస్థానాలు చేరుస్తారని తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్