సీతారామ కళ్యాణ మహోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములవాడ యదార్థవాది
కోనరావుపేట మండలం నాగారం శ్రీ కోదండ రామస్వామి దేవాలయ పునః ప్రతిష్ట, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేష్ బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, పవర్ లూమ్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, అధికారులు , జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఆర్డీఓ పవన్ కుమార్, వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీ చంద్రయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..
