సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ
గజ్వేల్ యదార్థవాది ప్రతినిధి
మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ వంటేరు విజయవర్ధన్ రెడ్డితో కలిసి సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి సిసి రోడ్డు నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ అబ్దుల్, రాజు, చంద్ర గౌడ్ స్వామి భాస్కర్ రెడ్డి ,భరత్ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి ,బిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు గ్రామస్తులు ఉన్నారు.