24.7 C
Hyderabad
Thursday, May 22, 2025
హోమ్తెలంగాణస్నూకర్ స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

స్నూకర్ స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

స్నూకర్ స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

నిజామాబాద్ యదార్థవాది ప్రతినిది

నిజామాబాద్ జిల్లా మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో స్నూకర్స్ స్థావరంపై టాస్క్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ అద్వర్యంలో బోధన్ రోడ్డు ప్రాంతంలో గల మాలపల్లి లో స్నూకర్స్ స్థావరంపై ఆదివారం దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 20 మందిని అదుపులోకి మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారు. విరివద్ద 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అజయ్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్