హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రతి ఓటర్ తో మమేకం కావాలి- రేవంత్

261

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రతి ఓటర్ తో మమేకం కావాలి- రేవంత్

హుజురాబాద్ ఉప ఎన్నికల ఇన్చార్జిలు సమన్వయకర్తల తో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ నిరుద్యోగ యువత, విద్యార్థు లకు ప్రయోజనం కలిగించే అంశాలను వివరించాలని చెప్పారు అందులో భాగంగా
ఇంటింటికి కాంగ్రెస్కు ఓటే ఓటు వేసేలా ప్రచారం చేయాలని చెప్పారు ఇందుకోసం ప్రజలతో మమేకం కావాలని ఆయన అన్నారు. టిఆర్ఎస్, బిజెపిలమోసపూరిత విధానాలను, ఇచ్చిన వాగ్దానాలు, చేసిన నష్టాలు వివరించాలని అన్నారు ఉప ఎందుకొచ్చింది, కారణమేంటి అని ప్రజలను వివరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సాయశక్తులా కృషి చేయాలని నాయకులను కార్యకర్తలను కోరారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి