28.2 C
Hyderabad
Wednesday, February 11, 2026
హోమ్జాతీయఅట్టహాసంగా పద్మ అవార్డులు...

అట్టహాసంగా పద్మ అవార్డులు…

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ ప్రధానోత్సవం లో తెలంగాణ నుంచి చింతల వెంకట్ రెడ్డి వ్యవసాయ రంగంలో పద్మశ్రీ అందుకున్నారు. చింతల హైదరాబాద్ కు చెందిన అభ్యుదయ రైతు. వ్యవసాయంలో ఆయన చేస్తున్న కృషికి అభినందించారు. సంప్రదాయ పద్ధతిలో గుర్తించి కేంద్ర వ్యవసాయ రంగంలో పద్మశ్రీ ప్రకటించింది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్