ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ ప్రధానోత్సవం లో తెలంగాణ నుంచి చింతల వెంకట్ రెడ్డి వ్యవసాయ రంగంలో పద్మశ్రీ అందుకున్నారు. చింతల హైదరాబాద్ కు చెందిన అభ్యుదయ రైతు. వ్యవసాయంలో ఆయన చేస్తున్న కృషికి అభినందించారు. సంప్రదాయ పద్ధతిలో గుర్తించి కేంద్ర వ్యవసాయ రంగంలో పద్మశ్రీ ప్రకటించింది.