మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ లోని కమలా నెహ్రూ ఆసుపత్రి లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది చిన్న పిల్లల వార్డులో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు సజీవదహనం అయ్యారు ప్రమాద సమయంలో వార్డులో మొత్తం 40 మంది చిన్నారులు ఉండగా 36 మందిని సురక్షితంగా కాపాడారు కుటుంబాలకు రూ నాలుగు లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంఘటనపై విచారణకు ఆదేశించారు.
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం నలుగురు పిల్లలు సజీవ దహనం…
RELATED ARTICLES