ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలవాలి అశ్విన్ టీమ్ ఇండియా సెమీస్ చేరాలంటే ..
అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ జట్టును ఓడించాలని సీనియర్ స్పిన్నర్ అశ్విన్ చెప్పాడు. ఆ మ్యాచ్ పై తాము భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలిపాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు భారత్ అభిమానుల పూర్తి మద్దతు ఉంటుందన్నాడు. అఫ్గాన్ టీమ్ బాగా ఆడుతోందని .. న్యూజిలాండ్ తో పోరు ఆసక్తిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. నాలుగేళ్ల తర్వాత టీ 20 జట్టులోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు.