26.2 C
Hyderabad
Tuesday, July 28, 2026
హోమ్జాతీయకాలుష్యంతో తగ్గుతున్న ఆయుష్.. వైద్య నిపుణుల వెల్లడి...

కాలుష్యంతో తగ్గుతున్న ఆయుష్.. వైద్య నిపుణుల వెల్లడి…

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోంది. ఢిల్లీలో హెయిర్ క్వాలిటీ ఇండెట్స్ (AQI) 530కి చేరడంతో గాలి పీల్చడం ప్రమాదకరంగా మారింది. దీనిపై వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి కాలుష్యానికి మానవలి నిర్లక్ష్యణమే కారణమని అంటున్నారు. ఏ ఎన్నో ప్రముఖ పర్యావరణ విమ్లేద్ మాట్లాడుతూ. వాయు కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం 15 లక్షల మంది మృత్యువాత పడ్డారని తెలిపారు.
ఢిల్లీ ఎన్ సీఆర్ లో నివసిస్తున్న ప్రజల ఆయుష్షు 9.5 సంవత్సరాలు తగ్గుతోందని ఒక నివేదికలో తెలిసిందన్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఆస్తమా ( ఉబ్బసం ) తో బాధపడుతున్నారని లంగ్ కేర్ ఫౌండేషన్ పరిశోధనలో వెల్లడైందని విమ్లేద్ తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్