గొర్రెల పైసలో కేంద్ర ప్రభుత్వానిది రూపాయి ఉన్నా తాను రాజీనామా చేస్తా అని సీఎం కేసీఆర్ సవాల్ చేశారు. గొర్రెల కోసం రుణం తీసుకున్న బాధ్యతగా తీరుస్తున్న అన్నారు. రాష్ట్రాల్లో తెలంగాణ పథకాల్లో ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. బిజెపి అనేక దొంగ లెక్కలు చేసిందని కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన వచ్చిందని విమర్శించారు.