విజయవాడ ఇంద్రకీలాద్రి పై రేపటి నుంచి మూడు రోజులపాటు ఘాట్రోడ్డు ప్రవేశం నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఘాట్ రోడ్డుపై రాళ్లు జారిపడే ప్రాంతాల్లో పనులు చేపట్టిన నేపథ్యంలో కొండపైకి వచ్చే వాహనాలను నుంచి అనుమతిస్తారు. ఇంద్రకీలాద్రిపై నవంబర్ 5 నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాసం వేడుకలు నిర్వహించనున్నారు, 6 గంటల వరకు భక్తుల దర్శనానికి అనుమతిస్తారు.
ఘాట్ రోడ్డు లో ప్రవేశం నిలిపివేత…
RELATED ARTICLES