టీం ఇండియా తో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ కుప్పకూలింది. భారత్ బౌలర్ల ధాటికి 17.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది. షమీ, జడేజా మూడేసి వికెట్లతో సత్తా చాటరు. ఈ లక్ష్యాన్ని భారత్ 6.3 ఓవర్లలో 89 పరుగులు చేసి చేదించింది. దీనితో నెట్ రన్ రేట్ భారీగా పెంచుకుంది.
చెలరేగిన భారత్ బౌలర్లు-టీం ఇండియా విజయం…
RELATED ARTICLES