హనుమకొండలో ఈనెల 29న టిఆర్ఎస్ నిర్వహించే విజయ గర్జన సభకు భూములు ఇచ్చేది లేదని సిద్దన్నపేట రైతులు స్పష్టం చేశారు సభా స్థలం కోసం వచ్చిన అధికారులు పంటలు పండే భూములను ఎలా ఇస్తామని ప్రశ్నించారు. రైతు అధికారులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. భూములు ఇవ్వకుంటే ధరణి నుంచి తొలగిస్తామని వేరే వారి పేరు మీద అ చేస్తామని టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.