26.4 C
Hyderabad
Sunday, July 26, 2026
హోమ్జాతీయతెలంగాణ గవర్నర్ మరనుందా..!

తెలంగాణ గవర్నర్ మరనుందా..!

తెలంగాణ గవర్నర్ మరనుందా..!

హైదరాబాద్: 10 యదార్థవాది ప్రతినిది

తెలంగాణ గవర్నర్ తమిళ్సై సౌందర్ రాజన్ ను మహారాష్టకు బదిలీ చేయనున్నట్లు తెలుస్తుంది… కెసిఆర్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించక పోవడంతో గవర్నర్ తమిళ్సై సౌందర్ రాజన్ అడుగుఅడుగున అవమానాలు ఎదురుకోంటున్న, గవర్నర్ తమిళ్సై ప్రభుత్వంపై విమర్శలు సందిస్తున్నారు. అటు ప్రభుత్వం ఆమెను కీలకమైన విషయాలలో ప్రక్కనపెడుతుంది కూడా. కేంద్ర ప్రభుత్వాన్ని మహారాష్ట గవర్నర్ భగత్ సింగ్ కోషియారి తనను భాద్యతనుండి తప్పియాలని కోరినట్లు తెలుస్తోంది.. కేంద్రంలోని పెద్దలు అతనికి విశ్రాంతి నిస్తూ… మహారాష్టకు తమిళ్సై సౌందర్ రాజన్ పప్పనున్నట్లు తెలుస్తుంది…

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్