కడప జిల్లా బద్వేల్ లో ముగ్గురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పిల్లల కోసం గాలిస్తున్నారు.
ముగ్గురు పదవ తరగతి విద్యార్థుల అదృశ్యం…
RELATED ARTICLES