32.2 C
Hyderabad
Tuesday, September 15, 2026
హోమ్జాతీయమూడు రాష్టాల్లో ఎన్నికలు..

మూడు రాష్టాల్లో ఎన్నికలు..

మూడు రాష్టాల్లో ఎన్నికలు..

న్యూఢిల్లీ: యదార్థవాది ప్రతినిది

మూడు రాష్ట్రాల ఎన్నికల తేదీలను బుదవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది.. త్రిపుర రాష్టంలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుండగా, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్టలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయితెలిపింది. మూడు రాష్టల ఫలితాలు మార్చి 2న ప్రకటించబడతాయి..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్